డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతినీ అల్లూరి సీతారామరాజు జిల్లా జై ఆదివాసీ జై భీమ్ సంస్థ అధ్యక్షుడు దుక్కేరి. ప్రభాకరరావు, బిలస్కర్, మరియు చింతపల్లి మండలం చేయూత సంస్థ సంయుక్తంగా కలిసి ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మెగారక్త శిబిరన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యాక్రమానికి స్థానిక చింతపల్లి SC కొలనీ యువత, మరియు చింతపల్లి గ్రామంలో యువత, స్థానిక డిగ్రీ కాలేజి విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.