సంక్షేమ పథకాలను కూటమి నాయకుల ద్వారానే పంపిణీ



అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా పాడేరు నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గిడ్డి ఈశ్వరి  హాజరయ్యారు. 



తెలుగు దేశం పార్టీ B J P. జనసెన పార్టీ తరుపున వచ్చే సంక్షేమ పథకాలను కూటమి నాయకుల ద్వారానే పంపిణీ చేయాలని కోరారు.


మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు 

మాజీ Z.P.T.C. గాడి శ్రీరామ్మూర్తి 

మాజీ M.P.P G సత్యనారాయణ.

సర్పంచ్.పిటా సింహా చలం 

B.J.P. మండల పార్టీ అధ్యక్షుడు మూరుకూర్తి అప్పలనాయుడు.

B.J.P. రిమల చంద్రరావు 

ఏలూరి రత్నం 

K. వర లక్ష్మీ 

గర్రెంగి రాజేశ్వరి 

పాల్గొన్నారు