జర్నలిస్ట్ నిట్టా సుదర్శన్ పై హత్యాయత్నం

భద్రాధ్రికొత్తగూడెం జిల్లా, ఇల్లందులో దారుణం, జర్నలిస్ట్ నిట్టా సుదర్శన్ పై హత్యాయత్నం...



రాత్రి సమయంలో కాపుకాసి మారణాయుధాలతో దాడికి దిగిన దుండగులు. రక్తపు మడుగులో జర్నలిస్ట్ సుదర్శన్. గడిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తరపున విస్తృత ప్రచారం నిర్వహించిన సుదర్శన్.



గతంలోనూ ఇల్లందుకు చెందిన కొందరు రౌడీషీటర్లూ, రాజకీయనెతలతో తనకు ప్రాణహాని ఉందంటూ పలుమార్లు పోలీసులకు ఫిర్యాధు చేసిన సుదర్శన్. విషమంగా జర్నలిస్ట్ సుదర్శన్ ఆరోగ్య పరిస్థితి. ఖమ్మంలోని ఓప్రైవేటు ఆసుపత్రికి సుదర్శన్ తరలింపు.